రసాయన ఎరువులు వాడని కూరగాయలను భక్తులైన రైతులు తప్పక అందజేసే అవకాశముంది
స్వామి సన్నదిలోని భోజనాన్ని భక్తులు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు
లక్షమందికైనా భోజనాన్ని సమకూర్చగల వెంగమాంబ అన్నప్రసాద భవనం
తిరుమలలో ఒకప్పుడు భక్తులకు భోజనాన్ని ఇలా పెట్టేవారు