ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ పదేళ్ల వ్యవధి గల బాండ్లను అమ్మి అప్పులను తెచ్చేది. పదో ఏట ముగియగానే అసలును చెల్లించివేసేది.
తెలంగాణ ఆర్థిక వ్యవహరాలను అయిదేళ్లకు పైగా పర్యవేక్షిస్తున్న ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు .. ముఖ్యమంత్రికి పుష్కగుచ్చాన్ని ఇస్తున్నప్పటి దృశ్యం
