ఏటీఎంలను ఏర్పాటు చేయటమేకాదు.. అవి నిత్యం పనిచేసేలా చూడటమూ చాలా అవసరం
కార్డు లేకున్నా సులువుగా నగదును పొందే ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ఇటీవల అన్ని బ్యాంకులను ఆదేశించింది. నూతన విధానం అమల్లోకి వస్తే ఇక కేవలం స్మార్టు ఫోనులోని ఓటీపీని నమోదు చేసి నగదును పొందవచ్చు
ఐక్య రాజ్య సమితికి చెందిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే.. ఏటీఎంల సంఖ్యను ఇప్పటి కంటే బాగా పెంచాల్సివుంటుంది